జనాభా దామాషా ప్రకారం బిసీ,యస్సీ,యస్టి రిజర్వేషన్లు పెంచిన తరువాతే అగ్రవర్ణ రిజర్వేషన్లు ఆమలు చెయాలనే డిమాండ్ తో ఈనెల 27న హైదరాబాద్ లో బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరుగబోయే 🇫🇷 బహుజన సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పిలుపునిచ్చారు సోమవారం రోజున చిగురుమామిడి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బిసీలు 56%శాతం ఉంటే 25%శాతం రిజర్వేషన్లని, యస్సీలు 20%శాతం ఉంటే 15%శాతం రిజర్వేషన్లని, యస్టీలు 12%శాతం ఉంటే 6%శాతం రిజర్వేషన్లని, మైనార్టిలు 12%శాతం ఉంటే 4%శాతం రిజర్వేషన్లు ఉన్నాయని దాసరి ప్రవీణ్ కుమార్ నేత ప్రశ్నించారు అగ్ర వర్ణాలు 9℅ శాతం ఉంటే 10%రిజర్వేషన్లా? అని, 90%శాతం ఉన్న బడుగులకు 50%శాతం రిజర్వేషన్లు కేవలం 9% ఉన్న అగ్ర వర్ణాలకు 100% రిజర్వేషన్లా? అని ఇదెక్కడి న్యాయమని కేసీఆర్ ప్రభుత్వాన్ని దాసరి ప్రవీణ్ కుమార్ నేత ప్రశ్నించారు. ఓ బహుజన మేలుకో..నీ వాట దక్కించుకో అంటూ భవిష్యత్ ఉద్యమ కార్యచరణ కోసం ఈనెల 27న హైదరాబాద్ లో జరుగబోయే బహుజన సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని దాసరి ప్రవీణ్ కుమార్ నేత కోరారు
Post a Comment