గన్నేరువరం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం అందజేత

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బొడ్డు హన్మంతు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు అయిన కారనంగా వారికుంటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని వెల్ఫేర్ సొసైటీ గన్నేరువరం వారు పంపినీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో  వెల్ఫేర్ సొసైటీ సభ్యులు న్యాత రాజేషం, బొడ్డు సునీల్,ముడికె బాలరాజు, సందవేని రాములు, పురుషోత్తం రమాపతి, మరియు బొడ్డు భూపతి లు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post