మైలారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం ఆధ్వర్యంలో  శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కరిష్మా జానీ మరియు వార్డు సభ్యులు కాదాసి కుమార స్వామి,గువ్వ లక్ష్మీ రాజు,బండి రజిత రాములు, వారాల సత్తయ్య తిరుపతి,అంజయ్య, నాగరాజు,ఓదేలు,రాజు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post