రాజకోటి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ మండల  అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి  నాయనమ్మ  బుర్ర లక్ష్మమ్మ  (102) మృతి చెందారు . కుటుంబ సభ్యులను మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మృత దేహానికి నివాళులు మరిపించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు . 

0/Post a Comment/Comments

Previous Post Next Post