రాజ్ కోటి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నాయకులు గడ్డం నాగరాజు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ మండల  అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి  నాయనమ్మ  బుర్ర లక్ష్మమ్మ  (102) మృతి చెందారు . కుటుంబ సభ్యులను బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానకొండూర్ నియోజవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్ గ్రామ శాఖ అధ్యక్షులు జాలి శ్రీనివాస్ రెడ్డి గడ్డం సుమిత్ రెడ్డి  మృత దేహానికి నివాళులు అర్పించి  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు . 

0/Post a Comment/Comments

Previous Post Next Post