డెబ్బై ఏళ్ల వయసులో..జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ దాఖలు

పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా భారతిని ‘జనసేన’ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అభినందించారు. జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలైన 70 సంవత్సరాలు ఉన్న  భారతి ఎన్నికల బరిలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post