మైలారం మల్లికార్జున స్వామి సేవలో కొనగాల మహేష్

మైలారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలను, పాడిపంటలను చల్లగా కాపాడాలని మొక్కిన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థాపకులు, మాజీ సర్పంచ్ పురంశెట్టి బాలయ్య, ఆలయ చైర్మన్ పర్శరాములు, మండల నాయకులు రవీందర్ రెడ్డి, మాంతాంగి అనిల్, మైసంపెళ్లి మల్లేశం,మున్నూరు కాపు యువత గౌరవ అధ్యక్షులు పురం శెట్టి రమేష్, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు వాసు గౌడ్ పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post