మేడారం జాతర తేదీలు ఖరారు

మేడారం: తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర పండుగైన మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మేడారం మహా జాతర తేదీలను జాతర పూజారుల సంఘం ప్రకటించింది.
ఫిబ్రవరిలో 05.02.2020 న బుధవారంనాడు సారలమ్మ, పగిదిద్దరాజు,గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.
ఫిబ్రవరి 06.02.2020 నాడు గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.
ఫిబ్రవరి 07.02.2020 శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
ఫిబ్రవరి 08.02.2020 శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుందని జాతర పూజారులు వెల్లడించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post