ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనంలో బుధవారం ముదిరాజ్ మండల యువసేన మరియు గన్నేరువరం, చాకలివాని పల్లి గ్రామాల  ముదిరాజ్ సంఘం  ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల యువసేన అధ్యక్షుడు కూన మహేష్,గన్నేరువరం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోయిని పోచయ్య, చాకలివానిపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రవి , కులస్తులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post