గన్నేరువరం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఇక్కుర్తి తిరుపతి గౌడ్ ఇటీవల స్వర్గస్తులు అయిన కారనంగా వారికుంటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని గన్నేరువరం వెల్ఫేర్ సొసైటీ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బొడ్డు సునీల్,ముడికె బాలరాజు,సందవేని రాములు, మరియు గౌడ సంఘం సభ్యులు బుర్ర రాజుగౌడ్ ,బుర్ర లక్ష్మిరాజం గౌడ్,గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.





0/Post a Comment/Comments

Previous Post Next Post