అమరులైన సైనిక కుటుంబాలకు సైనికులే ఆదరణ - పట్టించుకోని అధికారులు



కరిమినగర్ జిల్లా వాసి సాలిగాం శ్రీనివాస్  జులై 6 న ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే . ప్రభుత్వం నుంచి ఎటువంటి అందలేదు ... అందుకని జయహో జనతా జవాన్ మరియు సర్వింగ్ సోల్జర్స్ , గల్ఫ్ సోదరులు , వల్లంపల్లి గ్రామస్తులు కలిసి సుమారు లక్ష ఏభై వేళా రూపాయల వరకు అమరుడైన జవాన్ శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు . శ్రీనివాస్ ది  నిరుపేద కుటుంబం ఆదుకునే నాధుడే లేడు... దేశం లో ఆర్మీ ఆఫీసర్ కి ఉన్న విలువ ఒక జవాన్ ప్రాణానికి లేదు.ప్రభుత్వం ఆదుకోవాలని ,  దాతలు ఎవరైనా ముందుకు రావాలని సర్వింగ్ సోల్జర్స్ కోరుతున్నారు . 

0/Post a Comment/Comments

Previous Post Next Post