కొమ్మేర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండ్లపల్లి గ్రామంలో రోడ్లపై సెంటిజర్ చల్లుతున్న దృశ్యం


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో రోడ్లపై కొమ్మేర రవిందర్ రెడ్డి ఫౌండేషన్ అధ్వర్యంలో గుండ్లపల్లి లో నిన్న  కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో గురువారం గుండ్లపల్లి స్టేజ్ నుండి గ్రామం వరకు  ట్రాక్టర్ తో సెంటిజర్ చల్లారు ఈ కార్యక్రమానికి గుండ్లపల్లి సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు, కొమ్మేర రవిందర్ రెడ్డి,పంబాల రాజశేఖర్, లింగారెడ్డి, శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post