అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్న గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి


కరీంనగర్ జిల్లా : తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 1 ట్రాక్టర్లను గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో ఎస్సై ఆవుల తిరుపతి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి మైనింగ్ డిపార్ట్మెంట్ కు రాశారు ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని  అయినా హెచ్చరించారు
Previous Post Next Post