రాజ్ కోటి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోటర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి  నానమ్మ సీనియర్ జర్నలిస్టు బుర్ర అంజయ్య తల్లి బుర్ర లస్మమ్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్ శుక్రవారం పరామర్శించారు మృతికి గల కారణాలు తెలుసుకొని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు బుర్ర మల్లయ్య, బుర్ర రమణ ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post