గాలికుంటు వ్యాధి టీకాలు వేస్తున్న టిఆర్ఎస్ నాయకులు లింగంపల్లి బాలరాజు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని టిఆర్ఎస్ మండల నాయకులు సర్పంచ్ లింగంపల్లి జ్యోతి బాలరాజు అన్నారు బుధవారం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల వ్యాధులు బారిన పడకుండా ముందస్తుగా ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేయిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ KD సాంబరావు,పాల కేంద్రం అధ్యక్షుడు జాగిరి శ్రీనివాస్ గౌడ్,ఎల్ఎస్ఏ ఆర్ కిరణ్ రెడ్డి, బుర్ర దేవరాజ్ గౌడ్, ఓఎస్ పి కల్పన, గోపాలమిత్ర సాగర్ రెడ్డి, జ్యోతి, మరియు రైతులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post