వాసుదేవ గర్ల్స్ హాస్టల్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎం డి కాలనీలోని వాసుదేవా గర్ల్స్ హాస్టల్ లో అనూష (21)అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది . ముల్తాన్ పేట గ్రామం కోనరావు పేట మండలం సిరిసిల్ల జిల్లా కి చెందిన యువతి జడ అనూష శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈసీఈ మూడవ సంవత్సరం చదువుతుంది . ఈ ఆత్మహత్యకు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది . పొలిసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

0/Post a Comment/Comments

Previous Post Next Post