ఏపీ మంత్రి వర్గ సమావేశం మార్చి 4న

ఏపీ కేబినెట్ మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు సహా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post