క్రికెట్ కాకుండా మరో క్రీడలో ప్రపంచ నంబర్‌వన్‌గా భారతీయుడు

 భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు మానవ్‌ ఠక్కర్‌ అండర్‌-21 పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు . గత నెలలో జరిగిన నార్త్‌ అమెరికా ఓపెన్‌ టోర్నీలో మానవ్‌ విజేతగా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటిటిఎఫ్‌) శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మానవ్‌ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్‌ ర్యాంక్‌కు చేరు కున్నాడు. గతంలో భారత్‌ తరఫున అండర్‌-21 విభాగంలో హర్మీత్‌ దేశారు, సత్యన్‌, సౌమ్యజిత్‌ ఘోష్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post