ఉత్తమ అంబులెన్స్ పైలెట్ అవార్డుకు ముక్కెర సదానందం ఎంపిక

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని EMRI 108 అంబులెన్స్ సర్వీసులో పైలెట్ గా పని చేస్తున్న ముక్కెర సదానందంకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ 108 అంబులెన్స్ పైలెట్ అవార్డుకు ఎంపిక అయ్యరు.ఈ సందర్భంగా కరీంనగర్ DM&HO డాక్టర్ రాంమోహన్ రావు అవార్డ్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, కరీంనగర్ జిల్లా 108 ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ సంపత్ కుమార్, స్టేట్ కో-ఆర్డినేటర్ ప్రణీత్ రెడ్డి, అసిస్టెంట్ ప్లీట్ కో-ఆర్డినేటర్ క్రాంతి కుమార్ మరియు చిగురుమామిడి108 సిబ్బంది అశోక్, పైలెట్ సంపత్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post