గన్నేరువరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు



 టీపిసిసి అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని అధిష్టానం నియమించడం జరిగింది. ఈ  సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్కురి అనంత రెడ్డి, BC సెల్ అధ్యక్షులు కొలువుల రవీందర్,SC సెల్ అధ్యక్షులు మాతంగి అనిల్ NSUI జిల్లా సెక్రెటరీ దేశరజు అనిల్, NSUI జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రాపోలు అనిల్, NSUI మండల  అధ్యక్షులు లింగం పెళ్లి శ్రీకాంత్, నాయకులు రవీందర్ రెడ్డి,మంకలి మల్లికార్జున్, ముస్కు ఉపేందర్ రెడ్డి, బొడ్డు బుపతి,అంజయ్య,ఏలేటి సతీష్ రెడ్డి,కటుకం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post