మాదాపూర్ గ్రామంలో కొమ్మేర రవిందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సానిటీజషన్ చేసిన ఎస్సై ఆవుల తిరుపతి


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని  కరోన నియంత్రణ చర్యలో బాగంగా మాదాపూర్ గ్రామంలో కొమ్మేర రవిందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సానిటీజషన్  చేయడం జరిగింది, ఈ కార్యక్రమంనికి గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి  ముఖ్య అతిధిగా వచ్చి సానిటీజసెషన్ కార్యక్రమం  ప్రారంభించారు, ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు కొమ్మేర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ కార్యకర్తల ని అభినందించారు. రాబోవు రోజుల్లో ఫౌండేషన్ నుంచి మరిన్ని కార్యక్రమంలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదాపూర్ సర్పంచ్ కుమ్మరి సంపత్ మదరి శ్రీనివాస్,గంగాధర  తిరుపతి, సంపతి రాములు, శ్రీను,రఘు,వంశీ,అంజి తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post