నిరుపేద కుటుంబానికి బియ్యం నగదు సహాయం చేసిన బిజెపి మానకొండూరు నియోజవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వెదిరే ఐలయ్య మరణించగా వారి కుటుంబాన్ని బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు పరామర్శించి 50 కేజీల బియ్యం వెయ్యి రూపాయల నగదు అందజేశారు అలాగే మండలంలోని ఖాసీంపెట్  గ్రామానికి చెందిన కల్లెపల్లి  ఎల్లవ్వ అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీల బియ్యం రెండు వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, బుర్ర సత్యనారాయణ గౌడ్, జాలి శ్రీనివాస్ రెడ్డి, మునిగంటి సత్తయ్య, పంబాల రాజశేఖర్, కూన సతీష్, కూన మహేష్, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post