జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ - ఐదుగురు జవానులు మృతి



బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ హంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్ లో భారత్ కు చెందిన  ఐదుగురు  జవానులు అమరులయ్యారు .. మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్, రాష్ట్రియా రైఫిల్స్ కి చెందిన ఒక  మేజర్ ఇద్దరు సైనికులు ఒక పోలీస్  ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

అమరులైన వారిలో 

COLONEL ASHUTOSH SHARMA
21 RR - 19 GUARDS 

MAJOR ANUJ SOOD 
21 RR - 19 GUARDS

NAIK RAJESH 
21 RR - 3 GUARDS

LANCE NAIK DINESH 
21 RR - 17 GUARDS

SUB INSPECTOR SHAKEEL QAZI 
J&K POLICE

జవాన్లు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కాల్పులు ఇంకా  కొనసాగుతున్నాయి

 ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల నేపథ్యంలో హంద్వారాలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేశారు. 

Previous Post Next Post