సాంకేతిక కారణాలతో గంట నుంచి నిలిచిన మెట్రో రైళ్లు

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ- అమీర్‌పేట మార్గంలో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతోనే రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు వివరించారు. ఈ రోజు ఉదయం నుంచి ప్రయాణికులతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కిక్కిరిసిపోయింది. గంట నుంచి మెట్రో రైళ్ల సేవలు నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్‌లోనే ప్రయాణికులు ఉన్నారు. లోపాలను సరిచేసిన తర్వాత తిరిగి మెట్రో సేవలు కొనసాగే అవకాశం ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post